మస్కట్: 282 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- February 20, 2020
ఒమన్ జైళ్లలో ఉన్న 282 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఈ మేరకు 282 మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మస్కట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత శక్ష అనుభవిస్తున్నారు. సుల్తాన్, సుప్రీం కమాండర్ హైతమ్ బిన్ తారీక్ క్షమాభిక్షతో విడుదలవుతున్న 282 మంది ఖైదీల్లో 123 మంది ప్రవాసీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!