మఠాధిపతిగా మారనున్న ముస్లిం
- February 20, 2020
కర్ణాటక: సాధారణంగా హిందువులను బలవంతంగా ఇతర మతాల్లోకి మార్పించడం చూస్తుంటాం. మతమార్పిడి చేసుకున్నవారిలో స్వచ్చందంగా మారిన వారిని వెతికితే చాలా కొద్ది మంది మాత్రమే దొరుకుతారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి తాజాగా హిందూమతంలోకి మారాడు. కర్ణాటకలోని గడగ్ ప్రాంతానికి చెందిన దేవాన్ షరీఫ్ ముల్లా మురుగ రాజేంద్రమఠ్లో 'ఇష్ట లింగ ధరన్' వేసుకున్నారు. నేను 'ఇష్ట లింగ ధరన్' పూర్తి చేశా. ఈ పని చేయమని నన్నెవరూ అడగలేదు. సర్వశక్తిమంతుడు ధర్మమార్గంలో నడవాలని నా మనస్సుకు మార్గనిర్దేశనం చేశాడు. ప్రేమ, త్యాగం వంటి సందేశాలను నాకు హితోపదేశం చేసి..నాకు బాధ్యత అప్పగించారని చెప్పుకొచ్చాడు. శ్రీ మురుగ రాజేంద్రకొరనేశ్వర స్వామి ఆధ్వర్యంలో మఠాధిపతిగా మారనున్నాడు.
తాజా వార్తలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..







