గోల్డ్, డైమండ్ ఐ వేర్ 650,000 దిర్హామ్స్
- January 21, 2016
టైటానియం, గోల్డ్ మరియు డైమండ్ ఇన్లేస్తో కూడిన ఐ వేర్ ఫ్రేమ్స్ (స్పెక్టకల్స్) దుబాయ్లో 650,000 దిర్హామ్లకు అమ్ముడయ్యాయి. ఓ వ్యక్తి విజన్ ఎక్స్ ఎక్స్బిషన్లో ఈ ఖరీదైన ఫ్రేమ్స్ని కొనుగోలు చేశారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో డిసెంబర్ 6 నుంచి 8 వరకు జరిగిన ఆప్టికల్ ట్రేడ్ షోలో బెంట్లే రేంజ్ ఈ ఖరీదైన ఫ్రేమ్స్ని అమ్మకానికి సిద్ధం చేసింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ ట్రేడ్ని బెంట్లే నిర్వహించింది. 5,000 దిర్హామ్లనుంచి లగ్జరీ ఐటమ్స్ లభ్యమవుతాయి. 18 క్యారెట్ గోల్డ్ ఫ్రేమ్స్ 28,000 ధరలో ఉన్నాయి. ఈ ప్రీమియర్ ఆప్టికల్ ఐ వేర్ ఈవెంట్లో 29 దేశాల నుంచి 141 మంది ఎగ్జిబిటర్స్, 265 బ్రాండ్స్ని ప్రదర్శన మరియు, అమ్మకానికి ఉంచాయి.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









