ట్రంప్‌తో విందులో పాల్గొన్న కేసీఆర్

- February 25, 2020 , by Maagulf
ట్రంప్‌తో విందులో పాల్గొన్న కేసీఆర్

ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన విందు కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి పాల్గొన్నారు. ట్రంప్ దంపతులతో కేసీఆర్ కరచాలనం చేసి ఆత్మీయంగా పలకరించారు. రాష్ట్రపతి దంపతులు ఇచ్చిన ఈ విందు కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జైశంకర్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. ఇవాంకా ట్రంప్, జరెద్ కుష్‌నెర్ సైతం హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com