ఫోర్జరీ: ముగ్గురు ఆసియా వలసదారుల అరెస్ట్
- February 27, 2020
యూ.ఏ.ఈ:ముగ్గురు ఆసియా వలసదారులు డాక్యుమెంట్లను అలాగే ఐడీ కార్డుల్ని ఫోర్జరీ చేస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. షార్జా క్రిమినల్ కోర్టు ముందు వీరిని పోలీసులు హాజరు పరిచారు. సిఐడి అధికారులు, తమకు అందించిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా, నిందితుల బండారం బయటపడింది. అల్ ఘువైర్ సౌక్లోని ఓ ఇంట్లో నిందితులు ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మొదటి నిందితడి అరెస్ట్ తర్వాత పోలీసులకు ఈ రాకెట్కి సంబంధించి మరింత సమాచారం లభించింది. దాంతో, మరో ఇద్దరు నిందితుల్ని షార్జా ఇండస్ట్రియల్ ఏరియా నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. మార్చి 23వ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







