బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేకు శంఖుస్థాపన చేసిన మోదీ
- February 29, 2020ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లో 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్వే కు శంఖుస్థాపన చేశారు. ఈ ఎక్స్ప్రెస్వే చిత్రకూట్, బండా, హమీర్ పూర్, జలాన్ కలుపుతూ పోతుంది. 14849కోట్లతో దీనిని నిర్మించనున్నారు. 2018 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడల్ కు అనుబందంగా ఉంటుంది. ఇది ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వే, యమున ఎక్స్ప్రెస్వే ద్వారా.. బుందేల్ ఖండ్, ఢిల్లీని కలుపుతోంది. ఇది పూర్తైతే.. పారిశ్రామికంగా ఆ ప్రాంత్రం అభివృద్దికి దోహదపడుతోంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు