బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేకు శంఖుస్థాపన చేసిన మోదీ
- February 29, 2020
ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ లో 296 కిలోమీటర్ల పొడవైన బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్వే కు శంఖుస్థాపన చేశారు. ఈ ఎక్స్ప్రెస్వే చిత్రకూట్, బండా, హమీర్ పూర్, జలాన్ కలుపుతూ పోతుంది. 14849కోట్లతో దీనిని నిర్మించనున్నారు. 2018 ఫిబ్రవరిలో కేంద్రప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించిన ఉత్తరప్రదేశ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ నోడల్ కు అనుబందంగా ఉంటుంది. ఇది ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్ వే, యమున ఎక్స్ప్రెస్వే ద్వారా.. బుందేల్ ఖండ్, ఢిల్లీని కలుపుతోంది. ఇది పూర్తైతే.. పారిశ్రామికంగా ఆ ప్రాంత్రం అభివృద్దికి దోహదపడుతోంది.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!