సీఎం జగన్‌తో రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భేటీ

- February 29, 2020 , by Maagulf
సీఎం జగన్‌తో రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భేటీ

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో రిలయెన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సీఎంతో అంబానీ చర్చిస్తున్నారు. జగన్‌ను కలిసిన వారిలో అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్‌, రాజ్యసభ సభ్యుడు పరిమల్‌ నత్వాని, విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇవాళ్టి సీఎం అధికారిక షెడ్యూల్‌లో ముఖేష్‌ అపాయింట్‌మెంట్‌ లేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com