కరోనా అలర్ట్: షిప్స్లో ఇన్స్పెక్షన్స్ కోసం మెడికల్ టీమ్స్
- February 29, 2020
కువైట్: కువైట్ పోర్ట్స్ అథారిటీ, దేశంలోకి వచ్చే షిప్లను తనిఖీ చేసేందుకోసం మెడికల్ టీమ్స్ ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. సిబ్బందికీ, అలాగే ప్రయానించేవారికి ఈ వైద్య బృందాలు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తాయి. అథారిటీ అధికార ప్రతినితి నాజర్ అల్ షులైమి మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మార్గదర్శకాల మేరకు మెడికల్ టీమ్స్ విధులు నిర్వహిస్తాయని తెలిపారు. అనుమానితుల్ని క్వారెంటైన్ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్టున్నట్లు చెప్పారు. రౌండ్ ది క్లాక్ ఈ సేవలు కొనసాగుతాయి. ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో కువైట్, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







