కాప్జెమినిలో 30 వేల ఉద్యోగాలు..
- March 01, 2020
ముంబై:నిరుద్యోగులకు భారీ శుభవార్త వెలువడింది. ఫ్రెంచ్ టెక్ దిగ్గజం కాప్జెమిని ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను నూతనంగా నియమించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే భారతదేశంలో 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న ఈ కంపెనీలో అదనంగా మరో 30,000 మంది ఉద్యోగులు చేరిపోనున్నారు. క్లయింట్ల డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా వారిని నియమించుకోవాలని యోచూస్తోంది. ఇందులో ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులైన నిపుణులు లేదా ల్యాటరల్ ఎంట్రీ లు ఉంటారని కాప్జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి పిటిఐకి తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







