కాప్జెమినిలో 30 వేల ఉద్యోగాలు..
- March 01, 2020
ముంబై:నిరుద్యోగులకు భారీ శుభవార్త వెలువడింది. ఫ్రెంచ్ టెక్ దిగ్గజం కాప్జెమిని ఈ ఏడాది 30 వేల మంది ఉద్యోగులను నూతనంగా నియమించుకోవాలని నిర్ణయించింది. దీంతో ఇప్పటికే భారతదేశంలో 1.15 లక్షల మందికి పైగా ఉద్యోగులున్న ఈ కంపెనీలో అదనంగా మరో 30,000 మంది ఉద్యోగులు చేరిపోనున్నారు. క్లయింట్ల డిమాండ్ అధికంగా ఉన్న కారణంగా వారిని నియమించుకోవాలని యోచూస్తోంది. ఇందులో ఫ్రెషర్లు మరియు అనుభవజ్ఞులైన నిపుణులు లేదా ల్యాటరల్ ఎంట్రీ లు ఉంటారని కాప్జెమిని ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అశ్విన్ యార్డి పిటిఐకి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







