దోహా:అమెరికా-తాలిబన్ డీల్ చరిత్రలో మైల్ స్టోన్..
- March 02, 2020
దోహా:అమెరికా- తాలిబన్ల మధ్య కుదిరిన ఒప్పందం మిడిల్ ఈస్ట్ రిజీయన్ లో శాంతి పునరుద్ధరణకు మరో మైలు రాయి అని ఖతార్ అభివర్ణించింది. ఈ మేరకు ఖతార్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ షేక్ మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ట్వీట్ చేశారు. శాంతి చరిత్రలో ఈ ఒప్పందం మైలు రాయిగా నిలిచిపోతుందని ఆయన ఆకాంక్షించారు. ఈ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించిన యూఎస్ సెక్రెటరీ మైక్ పొంపియోతో పాటు అందరికీ ఆయన తన ట్వీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అమెరికా-తాలిబన్ డీల్ లో సహకరించిన ఖతార్ కు ధన్యవాదాలు అంటూ పొంపియో చేసిన ట్వీట్ కు రిట్వీట్ చేసిన మొహమ్మద్ బిన్ అబ్ధుల్ రెహ్మాన్ అల్ తని ఈ శుభపరిణామాల నేపథ్యంలో శాంతి స్థాపన విషయంలో అమెరికాకు కోఆపరేట్ చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని వెల్లడించారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..