కరోనా వైరస్: యూఏఈపై ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ లేవు
- March 05, 2020
యూఏఈలో ఇండియన్ కాన్సులేట్, ట్రావెల్ బ్యాన్ పుకార్లపై స్పందించింది. భారతదేశం, యూఏఈపై ఎలాంటి ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ విధించలేదనీ ఈ సందర్భంగా ఇండియన్ కాన్సులేట్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో యూఏఈకి వ్యతిరేకంగా ఎలాంటి ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీ ఇండియా జారీ చేయలేదనీ తెలిపింది. కాగా, పలు ఈవెంట్స్ పోస్ట్పోన్ అయ్యాయనీ, స్కూల్స్ మార్చి 8 నుంచి నాలుగు వారాల పాటు సెలవులు ప్రకటించాయని కాన్సులేట్ వెల్లడించింది. ఇదిలా వుంటే, కరోనా వైరస్ నేపథ్యంలో చైనా, సౌత్ కొరియా, ఇటలీ, ఇరాన్ మరియు జపాన్ దేశాలకు సంబంధించి ట్రావెల్ బ్యాన్ని ఇండియా విధించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?