అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఐసీఆర్ఎఫ్
- March 06, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), లేబరర్స్ కోసం కరోనా వైరస్ విషయమై అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 1000 ఫ్లయర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కరోనా వైరస్ పట్ల అవగాహన కోసం. పలు లేబర్ క్యాంప్స్ వద్ద పోస్టర్స్ని కూడా అతికిస్తున్నారు. కాగా, ఐసీఆర్ఎఫ్, 2000కి పైగా యాంటీ బ్యాక్టీరియల్ సోప్లను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ పికె చౌదరి ఈ కార్యక్రమాన్ని జెంజ్లోని ఓ లేబర్ క్యాంప్ వద్ద ప్రారంభించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







