అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఐసీఆర్ఎఫ్
- March 06, 2020
బహ్రెయిన్: ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ఐసిఆర్ఎఫ్), లేబరర్స్ కోసం కరోనా వైరస్ విషయమై అవేర్నెస్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. 1000 ఫ్లయర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కరోనా వైరస్ పట్ల అవగాహన కోసం. పలు లేబర్ క్యాంప్స్ వద్ద పోస్టర్స్ని కూడా అతికిస్తున్నారు. కాగా, ఐసీఆర్ఎఫ్, 2000కి పైగా యాంటీ బ్యాక్టీరియల్ సోప్లను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. బహ్రెయిన్లో ఇండియన్ ఎంబసీ సెకెండ్ సెక్రెటరీ పికె చౌదరి ఈ కార్యక్రమాన్ని జెంజ్లోని ఓ లేబర్ క్యాంప్ వద్ద ప్రారంభించారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







