క్లినిక్ నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు
- March 06, 2020
కువైట్: కైరవాన్ పోలీక్లినిక్ నుంచి కరోనా వైరస్ అనుమానితుడొకరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన సిబ్బంది వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సమాచారం అంఇంచారు. పారిపోయిన వ్యక్తిని కువైటీగా గుర్తించారు. ఇటీవలే సదరు వ్యక్తి థాయిలాండ్లో పర్యటించాడనీ, ఆ తర్వాత హౌస్ క్వారింటీన్లో వుంచారనీ తెలుస్తోంది. కరోనా లక్షణాలతో అతను అస్వస్థతకు గురికావడంతో కైరవాన్ హెల్త్ సెంటర్కి తరలించగా, అతన్ని జబెర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. జబెర్ హాస్పిటల్కి తనను తరలించనున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే అతను పారిపోయినట్లు సమాచారం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









