క్లినిక్ నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు
- March 06, 2020
కువైట్: కైరవాన్ పోలీక్లినిక్ నుంచి కరోనా వైరస్ అనుమానితుడొకరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన సిబ్బంది వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సమాచారం అంఇంచారు. పారిపోయిన వ్యక్తిని కువైటీగా గుర్తించారు. ఇటీవలే సదరు వ్యక్తి థాయిలాండ్లో పర్యటించాడనీ, ఆ తర్వాత హౌస్ క్వారింటీన్లో వుంచారనీ తెలుస్తోంది. కరోనా లక్షణాలతో అతను అస్వస్థతకు గురికావడంతో కైరవాన్ హెల్త్ సెంటర్కి తరలించగా, అతన్ని జబెర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. జబెర్ హాస్పిటల్కి తనను తరలించనున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే అతను పారిపోయినట్లు సమాచారం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







