క్లినిక్ నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడు
- March 06, 2020
కువైట్: కైరవాన్ పోలీక్లినిక్ నుంచి కరోనా వైరస్ అనుమానితుడొకరు పారిపోయినట్లు తెలుస్తోంది. ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన సిబ్బంది వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కి సమాచారం అంఇంచారు. పారిపోయిన వ్యక్తిని కువైటీగా గుర్తించారు. ఇటీవలే సదరు వ్యక్తి థాయిలాండ్లో పర్యటించాడనీ, ఆ తర్వాత హౌస్ క్వారింటీన్లో వుంచారనీ తెలుస్తోంది. కరోనా లక్షణాలతో అతను అస్వస్థతకు గురికావడంతో కైరవాన్ హెల్త్ సెంటర్కి తరలించగా, అతన్ని జబెర్ హాస్పిటల్కి రిఫర్ చేశారు. జబెర్ హాస్పిటల్కి తనను తరలించనున్నారన్న విషయం తెలుసుకున్న వెంటనే అతను పారిపోయినట్లు సమాచారం.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!