దుబాయ్:రోడ్ యాక్సిడెంట్ 29 ఏళ్ల NRI మృతి
- March 07, 2020
దుబాయ్ లో 29 ఏళ్ల ఎన్ఆర్ఐ రోడ్డు ప్రమాదం మృతి చెందాడు. శుక్రవారం ఉదయం తాము ప్రయాణిస్తున్న మినివ్యాన్ ను ఓ ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు ముహమ్మద్ సవాద్ సొంతూరు కేరళాలోని మళప్పురన్ జిల్లా. ప్రమాదం జరిగిన సమయంలో ముహమ్మద్ సవాద్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాడని..యాక్సిడెంట్ జరగ్గానే స్పాట్ లోనే అతను మరణించాడని సోషల్ వర్కర్ నసీర్ వతనపల్లి తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ మొహ్మద్ అబ్దుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను దుబాయ్ లోని ఎమిరాతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సవాద్, అబ్దుల్ ఇద్దరు అబుదాబిలోని రెస్టారెంట్లకు ఫిష్ సప్లై చేస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలో కూడా ఓ రెస్టారెంట్ కు ఫిష్ సప్లై చేసి దుబాయ్ నుంచి అబుదాబికి తిరిగి వస్తున్నారని నసీర్ వెల్లడించారు. బాధితుల ఇద్దరి కుటుంబాలు యూఏఈలోనే ఉంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







