అరేబియన్ ట్రావెల్ మార్కెట్ జూన్కి వాయిదా
- March 10, 2020
దుబాయ్:రీడ్ ట్రావెల్ ఎగ్జిబిషన్స్, అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఎటిఎం)ను జూన్ 28 నుంచి జులై 1 వరకు నిర్వహించనున్నారు. నిజానికి ఈ ట్రావెల్ మార్కెట్ వచ్చే నెలలో జరగాల్సి వుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత కారణంగా స్టేక్హోల్డర్స్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగి వుంటే ఏప్రిల్ 19 నుంచి 22 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డిడబ్ల్యుటిసి)లో ఈ ఈవెంట్ జరగాల్సి వుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







