అరేబియన్ ట్రావెల్ మార్కెట్ జూన్కి వాయిదా
- March 10, 2020దుబాయ్:రీడ్ ట్రావెల్ ఎగ్జిబిషన్స్, అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఎటిఎం)ను జూన్ 28 నుంచి జులై 1 వరకు నిర్వహించనున్నారు. నిజానికి ఈ ట్రావెల్ మార్కెట్ వచ్చే నెలలో జరగాల్సి వుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత కారణంగా స్టేక్హోల్డర్స్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగి వుంటే ఏప్రిల్ 19 నుంచి 22 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డిడబ్ల్యుటిసి)లో ఈ ఈవెంట్ జరగాల్సి వుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల