అరేబియన్ ట్రావెల్ మార్కెట్ జూన్కి వాయిదా
- March 10, 2020
దుబాయ్:రీడ్ ట్రావెల్ ఎగ్జిబిషన్స్, అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ఎటిఎం)ను జూన్ 28 నుంచి జులై 1 వరకు నిర్వహించనున్నారు. నిజానికి ఈ ట్రావెల్ మార్కెట్ వచ్చే నెలలో జరగాల్సి వుంది. కరోనా వైరస్ (కోవిడ్ 19) తీవ్రత కారణంగా స్టేక్హోల్డర్స్తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగి వుంటే ఏప్రిల్ 19 నుంచి 22 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డిడబ్ల్యుటిసి)లో ఈ ఈవెంట్ జరగాల్సి వుంది.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,దుబాయ్)
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







