4 కొత్త కరోనా కేసులు నమోదు
- March 10, 2020
కువైట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం కువైట్లో 4 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో, మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 69కి చేరుకుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఈ విషయాన్ని ధృవీకరించింది. కాగా, ఇరాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి, అజర్బైజాన్ నుంచి వచ్చిన ఒకరు, ఈజిప్ట్ నుంచి వచ్చిన ఇద్దరికి తాజాగా కరోనా వైరస్ సోకింది. వ్యాధిగ్రస్తుల్ని ఆసుపత్రికి తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి స్టేబుల్గా వుంటే, ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా వుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







