స్పేస్ రంగంలో యూఏఈ, బహ్రెయిన్ ఒప్పందాలు
- January 23, 2016
స్పేస్ కో-ఆపరేషన్ విషయంలో యూఏఈ, బహ్రెయిన్ మధ్య 'ఎంఓయూ' కుదిరింది. యూఏఈ స్పేస్ ఏజెన్సీ ఛైర్మన్ డాక్టర్ ఖలీఫా అల్ ఒమైతి, బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ ఛైర్మన్ మహమ్మద్ అహ్మద్ అల్ అమెర్ ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. యూఏఈ స్పేస్ రంగంలో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా యూఏసీ స్పేస్ ఏజెన్సీ ప్రతినిథులు వివరించారు. త్వరలో మార్స్ గ్రహంపై పరిశోధనలకు తాము సిద్ధమవుతున్నామని వారు అన్నారు. ఇరు దేశాల ప్రతినిథులు స్పేస్ రంగంలో పరస్పర సహకారంతో ముందుకు వెళతామని ఇరు దేశాల ప్రతినిథులు చెప్పారు. కింగ్ హమాద్ ఇరు దేశాల మధ్య ఈ రంగంలో కలిసి పనిచేయడంపై రివ్యూ చేశారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడం వంటి విషయాలకు సంబంధించి ఎంఓయూ కుదిరింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







