స్పేస్ రంగంలో యూఏఈ, బహ్రెయిన్ ఒప్పందాలు
- January 23, 2016
స్పేస్ కో-ఆపరేషన్ విషయంలో యూఏఈ, బహ్రెయిన్ మధ్య 'ఎంఓయూ' కుదిరింది. యూఏఈ స్పేస్ ఏజెన్సీ ఛైర్మన్ డాక్టర్ ఖలీఫా అల్ ఒమైతి, బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ ఛైర్మన్ మహమ్మద్ అహ్మద్ అల్ అమెర్ ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. యూఏఈ స్పేస్ రంగంలో చేస్తున్న కృషిని ఈ సందర్భంగా యూఏసీ స్పేస్ ఏజెన్సీ ప్రతినిథులు వివరించారు. త్వరలో మార్స్ గ్రహంపై పరిశోధనలకు తాము సిద్ధమవుతున్నామని వారు అన్నారు. ఇరు దేశాల ప్రతినిథులు స్పేస్ రంగంలో పరస్పర సహకారంతో ముందుకు వెళతామని ఇరు దేశాల ప్రతినిథులు చెప్పారు. కింగ్ హమాద్ ఇరు దేశాల మధ్య ఈ రంగంలో కలిసి పనిచేయడంపై రివ్యూ చేశారు. టెక్నాలజీ అందిపుచ్చుకోవడం, పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడం వంటి విషయాలకు సంబంధించి ఎంఓయూ కుదిరింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







