ఎన్ఐఏ, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్
- January 23, 2016
బెంగుళూరులో తెలంగాణ పోలీస్, ఎన్ఐఏ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా బెంగుళూరు శివారులో తలదాచుకున్న ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో ఐసిస్ కోసం పనిచేస్తున్న ఉగ్రవాద దంపతులు పారిపోయేందుకు యత్నిస్తున్న క్రమంలో పట్టుకోబోయిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్పై దంపతులు ఇద్దరు దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోబోతున్న ఉగ్రవాద దంపతులను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. గాయపడ్డ శ్రీనివాస్ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పట్టుబడిన దంపతులు అహ్మదాబాద్ బాంబు పేలుళ్లో కీలక సూత్రదారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







