ఎన్ఐఏ, తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్
- January 23, 2016
బెంగుళూరులో తెలంగాణ పోలీస్, ఎన్ఐఏ జాయింట్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా బెంగుళూరు శివారులో తలదాచుకున్న ఐసిస్ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరిలో ఐసిస్ కోసం పనిచేస్తున్న ఉగ్రవాద దంపతులు పారిపోయేందుకు యత్నిస్తున్న క్రమంలో పట్టుకోబోయిన తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్పై దంపతులు ఇద్దరు దాడి చేశారు. ఈ దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్కు తీవ్ర గాయాలయ్యాయి. పారిపోబోతున్న ఉగ్రవాద దంపతులను ఎన్ఐఏ అధికారులు పట్టుకున్నారు. గాయపడ్డ శ్రీనివాస్ను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, పట్టుబడిన దంపతులు అహ్మదాబాద్ బాంబు పేలుళ్లో కీలక సూత్రదారిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







