చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్న కొల్లు రవీంద్ర
- January 23, 2016
రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కళాశాలలుగా, హాస్టళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లుగా మారుస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో బీసీ విద్యార్థుల కోసం స్టడీ సర్కిల్నూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. అందుకనే వచ్చే ఏడాది నుంచి రూ.6,680 కోట్లతో బీసీ సబ్ప్లాన్ అమలు చేయనున్నట్లు తెలిపారు. నెల రోజుల్లోగా తిరుపతిలో చేనేత బాజరును ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో చేనేత, ఆప్కోలో ఖాళీ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రవీంద్ర తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







