కరోనా అలర్ట్: షిషా బ్యాన్ ఆదేశాలు జారీ చేసిన అబుధాబి
- March 12, 2020
అబుధాబి, అన్ని టూరిజం ఎస్టాబ్లిష్మెంట్స్లో షిషా సెర్వింగ్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ బ్యాన్ అమల్లో వుంటుందని తెలిపింది. కాగా, ఇప్పటికే సౌదీ అరేబియా మరియు కువైట్ తమ దేశాల్లో షిషాని బ్యాన్ చేసింది. షిషా పైప్స్ తరచుగా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య షేర్ అవుతుంటాయి.. ఇది మిడిల్ ఈస్ట్లో సాధారణంగా కన్పించే విషయమే. కాగా, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని షిషా బ్యాన్పై స్పష్టతనిచ్చింది అబుధాబి డిపార్ట్మెంట్.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..