కరోనా అలర్ట్: షిషా బ్యాన్ ఆదేశాలు జారీ చేసిన అబుధాబి
- March 12, 2020అబుధాబి, అన్ని టూరిజం ఎస్టాబ్లిష్మెంట్స్లో షిషా సెర్వింగ్ని బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ ఈ బ్యాన్ అమల్లో వుంటుందని తెలిపింది. కాగా, ఇప్పటికే సౌదీ అరేబియా మరియు కువైట్ తమ దేశాల్లో షిషాని బ్యాన్ చేసింది. షిషా పైప్స్ తరచుగా ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య షేర్ అవుతుంటాయి.. ఇది మిడిల్ ఈస్ట్లో సాధారణంగా కన్పించే విషయమే. కాగా, ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చట్టపరమైన చర్యలుంటాయని షిషా బ్యాన్పై స్పష్టతనిచ్చింది అబుధాబి డిపార్ట్మెంట్.
--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు