నర్స్ మొహంపై ఉమ్మివేసిన కరోనా వైరస్ పేషెంట్
- March 12, 2020
కువైట్: కరోనా వైరస్తో బాధపడుతున్న ఓ పేషెంట్, నర్సుపై ఉమ్మి వేసినట్లు మహిళా డాక్టర్ ఒకరు ఫిర్యాదు చేయడం జరిగింది. ఉద్దేశ్యపూర్వకంగా సదరు కరోనా పేషెంట్ ఈ ఘటనకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పేషెంట్పై కరిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు సదరు మహిళా డాక్టర్. అయితే, ఇలాంటి ఘటనలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఎలాంటి చట్టాలూ లేవు. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ని ఇతరులకు అంటించేందుకు ప్రయత్నిస్తే మాత్రం కరిన చర్యలుంటాయని చట్టం చెబుతోంది. కాగా, ఈ ఘటనపై నర్సింగ్ సొసైటీ తీవ్రంగా స్పందించింది. బాధిత నర్స్కి తమ సంఘీభావం తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







