కరోనా అలర్ట్:కువైట్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బంద్
- March 13, 2020కువైట్:కోవిడ్ -19 ఎఫెక్ట్ తో కువైట్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ పై తమ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. హెల్త్ అథారిటీస్ డైరెక్షన్ మేరకు దేశంలోని ప్రభుత్వ రవాణా సర్వీసులను ఆపేస్తున్నట్లు కేపీటీసీ తెలిపింది. మార్చి 12 సాయంత్రం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ట్రాన్స్ పోర్ట్ బంద్ కానుంది. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత