సెలూన్లపై స్పెషల్ ఫోకస్
- March 13, 2020
బహ్రెయిన్:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా విషయమై సదరన్ మునిసిపాలిటీ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు చేపడుతోంది. పరిశుభ్రత విషయంలో మరిన్ని అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. కాగా, సెలూన్ల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నందున, సెలూన్లకు సంబంధించి క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే ప్రజల్లో అవగాహన కలిగేలా పలు కార్యక్రమాలు చేపట్టామనీ, వ్యక్తిగత పరిశుభ్రతే కీలకమైన అంశమనీ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!