కువైట్లో కరోనా నుంచి ఇద్దరికి విముక్తి
- March 14, 2020కువైట్:మినిస్టర్ ఆఫ్ హెల్త్ షేక్ డాక్టర్ బసెల్ అల్ సబాహ్, ఇద్దరు కరోనా పేషెంట్లు, కరోనా నుంచి విముక్తి పొందినట్లు వెల్లడించారు. దాంతో, కరోనా వ్యాధికి గురై, పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య ఏడుకి పెరిగింది కువైట్లో. అనాలసిస్ అలాగే లేబరేటరీ ఎక్స్రే టెస్ట్లు, ఆ రెండు కేసుల్లో వైరస్ నెగెటివ్గా తేల్చాయని షేక్ బాసెల్ చెప్పారు. ఆ ఇద్దరినీ రికపరేషన్ వార్డ్కి తరలించారు. మరో రెండు రోజులపాటు వారిని అబ్జర్వేషన్లో వుంచుతారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు