శంషాబాద్ విమానాశ్రయంని సందర్శించిన కమీషనర్ సజ్జనార్
- March 15, 2020
శంషాబాద్:కోవిడ్-19 వ్యాధి, కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరికరాలను సైబరాబాద్ సీపీ నేడు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఎయిర్పోర్టులో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిర్పోర్టులో 200 మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!







