శంషాబాద్ విమానాశ్రయంని సందర్శించిన కమీషనర్ సజ్జనార్
- March 15, 2020
శంషాబాద్:కోవిడ్-19 వ్యాధి, కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్ పరికరాలను సైబరాబాద్ సీపీ నేడు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. ఎయిర్పోర్టులో విధులు నిర్వహించే వైద్య సిబ్బందికి ప్రత్యేక డ్రెస్, శానిటైజర్ అందుబాటులో ఉంచుతున్నామన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఎయిర్పోర్టులో 200 మంది డాక్టర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు