మలేషియా లో ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకున్న పివి సింధు
- January 24, 2016
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు మలేషియా ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన తుదిపోరులో సింధు 21-15, 21-9 తేడాతో క్రిస్టీ గిల్మౌర్(స్కాట్లాండ్)పై గెలిచి టైటిల్ ను సాధించింది. ఈ టోర్నీలో ఆద్యంత ఆకట్టుకున్న సింధు.. ఫైనల్లో కూడా అదే ఆట తీరును కనబరిచి ట్రోఫీని అందుకుంది. 32 నిమిషాల్లో వరుస సెట్లను గెలిచిన సింధుకు క్రిస్టీ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







