రిమోట్ వర్కింగ్ స్టాఫ్ని పెంచనున్న మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
- March 18, 2020మస్కట్:కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో 'ఇంటి నుంచి పని' కు మరింతగా ప్రాచుర్యం కల్పించాలనీ, ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభిప్రాయపడింది.ఉద్యోగి మరియు పెట్టుబడిదారుడు మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ని తగ్గించేందుకోసం 'ఇంటి నుంచి పని' వైపు ఉద్యోగులని మళ్ళిస్తున్నారు. ‘రిమోట్ వర్క్ సిస్టమ్’ గతంలోనే విజయవంతమైందనీ, తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సి వుందని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
ప్రత్యక్ష
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక