రిమోట్ వర్కింగ్ స్టాఫ్ని పెంచనున్న మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ
- March 18, 2020మస్కట్:కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో 'ఇంటి నుంచి పని' కు మరింతగా ప్రాచుర్యం కల్పించాలనీ, ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అభిప్రాయపడింది.ఉద్యోగి మరియు పెట్టుబడిదారుడు మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ని తగ్గించేందుకోసం 'ఇంటి నుంచి పని' వైపు ఉద్యోగులని మళ్ళిస్తున్నారు. ‘రిమోట్ వర్క్ సిస్టమ్’ గతంలోనే విజయవంతమైందనీ, తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సి వుందని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
ప్రత్యక్ష
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత