రిమోట్‌ వర్కింగ్‌ స్టాఫ్‌ని పెంచనున్న మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ

- March 18, 2020 , by Maagulf
రిమోట్‌ వర్కింగ్‌ స్టాఫ్‌ని పెంచనున్న మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ

మస్కట్‌:కరోనా వైరస్‌ తీవ్రత నేపథ్యంలో 'ఇంటి నుంచి పని' కు మరింతగా ప్రాచుర్యం కల్పించాలనీ, ఈ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనీ మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ అభిప్రాయపడింది.ఉద్యోగి మరియు పెట్టుబడిదారుడు మధ్య ప్రత్యక్ష కమ్యూనికేషన్ ని తగ్గించేందుకోసం 'ఇంటి నుంచి పని' వైపు ఉద్యోగులని మళ్ళిస్తున్నారు. ‘రిమోట్‌ వర్క్‌ సిస్టమ్’ గతంలోనే విజయవంతమైందనీ, తాజా పరిణామాల నేపథ్యంలో దీన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సి వుందని మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ పేర్కొంది. 

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

ప్రత్యక్ష

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com