మనామ : కరోనాపై పోరాటానికి పేర్లు నమోదు చేసుకున్న 30,000 వాలంటీర్లు
- March 22, 2020కరోనా వైరస్ పై పోరాడేందుకు ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్ ఫోర్స్ తమతో కలిసి పని చేయటానికి 30 వేల మంది వాలంటీర్లు పేర్లు నమోదు చేసుకున్నారని వెల్లడించింది. వాలంటీర్ల పేర్ల నమోదు ఈ నెల 15 నుంచి చేపట్టామని..ఈ వారం రోజుల్లోనే దాదాపు 30 వేల మంది కరోనాపై పోరాటానికి ముందుకు రావటం సంతోషించదగ్గ పరిణామం అని పేర్కొంది. ఇందులో మొదటగా సంప్రదించిన వారు మెడికల్ నేపథ్యం ఉన్న వారు, ఫీల్డ్ వర్క్, హెల్త్ సర్వీసులు అందించిన నేపథ్యం ఉన్నవాళ్లే కావటం విశేషం. కరోనాపై చిత్తశుద్ధితో సేవలు అందించాల్సిన ప్రస్తుత తరుణంలో ఇంతమంది బాధ్యతగల పౌరులు తమ సామాజిక బాధ్యతగా సంఘీభావం చాటుకున్నారని టాస్క్ ఫోర్స్ నిర్వాహకులు ప్రశంసించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు