ప్రభుత్వ ఉద్యోగులను 'ఇంటి నుండి పని' చేయమని కోరిన షార్జా ప్రభుత్వం
- March 22, 2020షార్జా:షార్జా లో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందుజాగ్రత్త చర్యగా, ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయవలసిందిగా షార్జా ప్రభుత్వం కోరింది.షార్జా న్యూస్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ ప్రకారం, కార్యాలయంలో హాజరు కావాల్సిన ఉద్యోగులు తప్ప, మిగతా ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయాల్సి ఉంటుందని తారెక్ బిన్ ఖాదెం(హ్యూమన్ రిసోర్సెస్ హెడ్) చెప్పారు.
షిఫ్టులో కార్యాలయం నుండి పనిచేసే ఉద్యోగులు వారిలో 50 శాతం కంటే తక్కువ ఉండరని ఆయన అన్నారు.అదనంగా, పని నిలిపివేయబడిన వివిధ విభాగాలలో పనిచేసే ఉద్యోగులందరికీ పెయిడ్ సెలవు లభిస్తుంది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం