మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్లో రోడ్షో
- January 24, 2016
రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేటి నుంచి 28వ తేదీ వరకు గ్రేటర్ హైదరాబాద్లో రోడ్షోలలో పాల్గొననున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు మంత్రి ప్రచారాన్ని తలపెట్టారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు రోడ్షో ప్రారంభం కానుంది. గచ్చిబౌలి, కొండాపూర్, హఫీజ్పేట్, మియాపూర్, చందానగర్, హైదర్నగర్, ఆల్విన్కాలనీ, జగద్గిరిగుట్టలో రోడ్షో కొనసాగనుంది. రేపు అల్లాపూర్, బాలాజీనగర్, కూకట్పల్లి, బాలానగర్, జీడిమెట్ల, మారారంలో రోడ్షో కార్యక్రమం. గ్రేటర్ పోలింగ్ ఫిబ్రవరి 2వ తేదీన. కౌంటింగ్ 5వ తేదీన. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఈ ఉదయం 10 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







