క్యాన్సిలేషన్ ఫీజుని మినహాయించాలని హోటల్స్ని ఆదేశించిన సౌదీ
- March 24, 2020
సౌదీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో క్యాన్సిలేషన్ ఫీజు మినహాయింపు ఇవ్వాలని హోటల్స్ని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే కింగ్డమ్, ఉమ్రా ఫిలిగ్రిమేజ్ని రద్దు చేసిన విషయం విదితమే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి వచ్చేవారికి అనుమతి రద్దు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా హోటల్స్లో రూమ్స్ బుక్ చేసుకున్నవారికి రద్దు ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 23 నుంచి దేశంలో 21 రోజులపాటు కర్ఫ్యూని కింగ్ సల్మాన్ ఇప్పటికే ప్రకటించారు. ఇప్పటివరకూ కింగ్డమ్ లో 562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో 19 మంది పూర్తిగా వైరస్ నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







