విదేశాల్లో వున్న పౌరుల సమాచారం కోరిన ఒమన్‌

- March 24, 2020 , by Maagulf
విదేశాల్లో వున్న పౌరుల సమాచారం కోరిన ఒమన్‌

మస్కట్‌: ఇండియా మరియు జపాన్‌లో వున్న తమ పౌరులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆయా ఎంబసీలను కోరింది ఒమన్‌. ఢిల్లీలోని ఒమన్‌ ఎంబసీ, తమ పౌరులు ఎంబసీని వెంటనే సంప్రదించాలని కోరింది. ఢిల్లీ లేదా ముంబైలలో వున్న ఎంబసీలను ఈ మేరకు సంప్రదించవచ్చునని సూచించింది. జపాన్‌లోని ఒమన్‌ ఎంబసీ కూడా తమ పౌరులకు ఇదే తరహా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొన్ని ఫోన్‌ నెంబర్లను కూడా అందుబాటులో వుంచారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com