విదేశాల్లో వున్న పౌరుల సమాచారం కోరిన ఒమన్
- March 24, 2020మస్కట్: ఇండియా మరియు జపాన్లో వున్న తమ పౌరులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆయా ఎంబసీలను కోరింది ఒమన్. ఢిల్లీలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులు ఎంబసీని వెంటనే సంప్రదించాలని కోరింది. ఢిల్లీ లేదా ముంబైలలో వున్న ఎంబసీలను ఈ మేరకు సంప్రదించవచ్చునని సూచించింది. జపాన్లోని ఒమన్ ఎంబసీ కూడా తమ పౌరులకు ఇదే తరహా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..