విదేశాల్లో వున్న పౌరుల సమాచారం కోరిన ఒమన్
- March 24, 2020
మస్కట్: ఇండియా మరియు జపాన్లో వున్న తమ పౌరులకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆయా ఎంబసీలను కోరింది ఒమన్. ఢిల్లీలోని ఒమన్ ఎంబసీ, తమ పౌరులు ఎంబసీని వెంటనే సంప్రదించాలని కోరింది. ఢిల్లీ లేదా ముంబైలలో వున్న ఎంబసీలను ఈ మేరకు సంప్రదించవచ్చునని సూచించింది. జపాన్లోని ఒమన్ ఎంబసీ కూడా తమ పౌరులకు ఇదే తరహా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కొన్ని ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో వుంచారు.
తాజా వార్తలు
- యుద్ధ ప్రభావిత వ్యాపారాల పునరుద్ధరణకు షార్జా ఆర్థిక ఉపశమన ప్యాకేజీ
- హాకీ ‘నేషన్స్ కప్’ విజేతగా భారత్
- మరోసారి ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- NEET పరీక్షలో మాల్ప్రాక్టీస్..
- యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం మెరుగుదల
- బ్రిటన్ ప్రధాని స్టార్మర్ రాజీనామా..
- న్యూఢిల్లీలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం-2026 వేడుకలు
- దుబాయ్ గురునానక్ దర్బార్ గురుద్వారా సాధారణ వేళల పునరుద్ధరణ
- దుబాయ్లో 59% తగ్గనున్న బస్ ట్రావెల్ టైమ్..!!
- కువైట్ ఆసుపత్రులలో క్వైయిట్ అవర్స్..!!







