ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్
- March 29, 2020యూఏఈ:"భారతీయులు ఎటువంటి భయాందోళనలకు గురవ్వద్దనీ, ప్రభుత్వం అందిస్తున్న సూచనలను పాటిస్తూ, అవసరమైతే తప్పించి బయటకు రాకుండా ఈ మహమ్మారిని కలిసికట్టుగా జయిద్దాం" అని యూఏఈ లోని భారతీయులకు పిలుపునిచ్చిన యూఏఈ-భారత రాయబారి పవన్ కపూర్.
భారతీయులు తమకు ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా, help lines కు కాల్ చేయచ్చు అని తెలిపారు.
CGI Dubai 0565463903
EI Abu Dhabi - 0508995583
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు