బహ్రెయిన్: రోడ్డు ప్రమాదంలో ఏ.పి యువతి మృతి
- March 29, 2020మనామా:ఏ.పి యువతి ,కృష్ణ జిల్లా, కైకలూరు మండలం, గుమ్మళ్లపాడు గ్రామానికి చెందిన సైడు నాగదుర్గ షేక్ సల్మాన్ రోడ్డు దగ్గర రోడ్డు దాటుతుండగా ఆమెను కారు ఢీ కొట్టింది.అకస్మాత్తుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయింది.అధికారులు వారు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!