ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేసిన రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్
- March 30, 2020మస్కట్:సుల్తాన్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ యూనిట్ ఒమన్ రాయల్ ఆర్మీ (ఆర్ఎఓ), కరోనా వైరస్పై పోరుకు సర్వసన్నద్ధంగా వున్నట్లు తెలిపింది. ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేయడం జరిగిందనీ, డిసిన్పెక్షన్ అలాగే స్టెరిలైజేషన్ కార్యక్రమాల కోసం సంసిద్ధంగా వున్నామని అధికారులు పేర్కొన్నారు. రోడ్లు, అలాగే పబ్లిక్ ప్లేస్లను స్టెరిలైజేషన్ చేయడం ద్వారా కోవిడ్19 (కరోనా వైరస్) వ్యాప్తిని కొంతమేరకు నిలువరించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన