ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేసిన రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్
- March 30, 2020
మస్కట్:సుల్తాన్కి చెందిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ యూనిట్ ఒమన్ రాయల్ ఆర్మీ (ఆర్ఎఓ), కరోనా వైరస్పై పోరుకు సర్వసన్నద్ధంగా వున్నట్లు తెలిపింది. ఎమర్జన్సీ ప్లాన్స్ని యాక్టివేట్ చేయడం జరిగిందనీ, డిసిన్పెక్షన్ అలాగే స్టెరిలైజేషన్ కార్యక్రమాల కోసం సంసిద్ధంగా వున్నామని అధికారులు పేర్కొన్నారు. రోడ్లు, అలాగే పబ్లిక్ ప్లేస్లను స్టెరిలైజేషన్ చేయడం ద్వారా కోవిడ్19 (కరోనా వైరస్) వ్యాప్తిని కొంతమేరకు నిలువరించడానికి వీలవుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు