జాతీయ ఐక్యతతో కరోనాని ఎదుర్కొనాలి
- March 30, 2020
బహ్రెయిన్:షురా కౌన్సిల్, జాతీయ ఐక్యతతోనే కోవిడ్19 (కరోనా వైరస్)ని ఎదుర్కోగలమని పిలుపునిచ్చింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి గట్టెక్కడానికి జాతి యొక్క ఐక్యతను మరింతగా అవసరమని షురా కౌన్సిల్ అభిప్రాయపడింది. కోవిడ్19ని అడ్డుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు షురా కౌన్సిల్ పేర్కొంది. కింగ్ నేతృత్వంలో దేశం, కరోనాని సమర్థవంతంగా ఎదుర్కోగలదనీ, ప్రైమ్ మినిస్టర్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా, క్రౌన్ ప్రిన్స్ అలాగే డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ మరియు ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని షురా కౌన్సిల్ తెలిపింది.
తాజా వార్తలు
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!