బైక్ యాక్సిడెంట్లో హైద్రాబాదీ మృతి
- March 31, 2020మనామా:షేక్ సల్మాన్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని హైద్రాబాద్కి చెందిన అహ్మద్ హయా అమూద్గా గుర్తించారు. అహ్మద్ హయా కుటుంబం బహ్రెయిన్లోనే వుంటోంది. వేగంగా వెళుతూ అదుపు తప్పి సిగ్నల్ వద్దనున్న డివైడర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత అథారిటీస్ తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన