బైక్ యాక్సిడెంట్లో హైద్రాబాదీ మృతి
- March 31, 2020
మనామా:షేక్ సల్మాన్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని హైద్రాబాద్కి చెందిన అహ్మద్ హయా అమూద్గా గుర్తించారు. అహ్మద్ హయా కుటుంబం బహ్రెయిన్లోనే వుంటోంది. వేగంగా వెళుతూ అదుపు తప్పి సిగ్నల్ వద్దనున్న డివైడర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత అథారిటీస్ తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







