సెక్యూరిటీ మెన్ ఫొటోని షేర్ చేసిన మహిళ అరెస్ట్
- March 31, 2020
కువైట్:సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ మెన్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహిళను అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సదరు మహిళ ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిలీబ్ అల్ షుయోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన ఇంటి ముందు వున్న సెక్యూరిటీ సిబ్బందిని ఆమె కెమెరాలో బంధించింది. సోషల్ మీడియా వినియోగంపై కువైట్ కట్టుదిట్టమైన నిబంధనల్ని అమలు చేస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







