సెక్యూరిటీ మెన్ ఫొటోని షేర్ చేసిన మహిళ అరెస్ట్
- March 31, 2020
కువైట్:సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ మెన్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహిళను అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సదరు మహిళ ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిలీబ్ అల్ షుయోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన ఇంటి ముందు వున్న సెక్యూరిటీ సిబ్బందిని ఆమె కెమెరాలో బంధించింది. సోషల్ మీడియా వినియోగంపై కువైట్ కట్టుదిట్టమైన నిబంధనల్ని అమలు చేస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష