సెక్యూరిటీ మెన్ ఫొటోని షేర్ చేసిన మహిళ అరెస్ట్
- March 31, 2020కువైట్:సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ మెన్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహిళను అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సదరు మహిళ ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిలీబ్ అల్ షుయోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన ఇంటి ముందు వున్న సెక్యూరిటీ సిబ్బందిని ఆమె కెమెరాలో బంధించింది. సోషల్ మీడియా వినియోగంపై కువైట్ కట్టుదిట్టమైన నిబంధనల్ని అమలు చేస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ