బైక్ యాక్సిడెంట్లో హైద్రాబాదీ మృతి
- March 31, 2020మనామా:షేక్ సల్మాన్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 28 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. మృతుడ్ని హైద్రాబాద్కి చెందిన అహ్మద్ హయా అమూద్గా గుర్తించారు. అహ్మద్ హయా కుటుంబం బహ్రెయిన్లోనే వుంటోంది. వేగంగా వెళుతూ అదుపు తప్పి సిగ్నల్ వద్దనున్న డివైడర్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి సంబంధిత అథారిటీస్ తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..