సెక్యూరిటీ మెన్ ఫొటోని షేర్ చేసిన మహిళ అరెస్ట్
- March 31, 2020కువైట్:సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ మెన్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహిళను అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సదరు మహిళ ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిలీబ్ అల్ షుయోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన ఇంటి ముందు వున్న సెక్యూరిటీ సిబ్బందిని ఆమె కెమెరాలో బంధించింది. సోషల్ మీడియా వినియోగంపై కువైట్ కట్టుదిట్టమైన నిబంధనల్ని అమలు చేస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!