అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- March 31, 2020
మస్కట్: సీబ్లో వదిలి వేయబడ్డ వాహనాలు తొలగించడానికి యజమానులకు 48 గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఆ తర్వాత వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. వాహనాల్ని రోడ్లపై ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల, నగరం తాలూకు అందం చెడిపోతోందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. తమ వాహనాల్ని 48 గంటల్లోగా యజమానులు తొలగించని పక్షంలో వాటిని మునిసిపాలిటీ సీజ్ చేయడం తప్పదని మునిసిపాలిటీ అధికారులు హెచ్చరరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







