అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- March 31, 2020మస్కట్: సీబ్లో వదిలి వేయబడ్డ వాహనాలు తొలగించడానికి యజమానులకు 48 గంటల సమయం మాత్రమే మిగిలి వుంది. ఆ తర్వాత వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. వాహనాల్ని రోడ్లపై ఎక్కడికక్కడ వదిలేయడం వల్ల, నగరం తాలూకు అందం చెడిపోతోందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. తమ వాహనాల్ని 48 గంటల్లోగా యజమానులు తొలగించని పక్షంలో వాటిని మునిసిపాలిటీ సీజ్ చేయడం తప్పదని మునిసిపాలిటీ అధికారులు హెచ్చరరించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,మస్కట్)
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం