సెక్యూరిటీ మెన్ ఫొటోని షేర్ చేసిన మహిళ అరెస్ట్
- March 31, 2020కువైట్:సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, సెక్యూరిటీ మెన్ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన మహిళను అరెస్ట్ చేసింది. సోషల్ మీడియాలో సదరు మహిళ ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లు అధికారులు తెలిపారు. జిలీబ్ అల్ షుయోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తన ఇంటి ముందు వున్న సెక్యూరిటీ సిబ్బందిని ఆమె కెమెరాలో బంధించింది. సోషల్ మీడియా వినియోగంపై కువైట్ కట్టుదిట్టమైన నిబంధనల్ని అమలు చేస్తోంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్