కరోనావైరస్ తో మరణించిన లెబనాన్లోని ఫిలిప్పీన్స్ రాయబారి
- April 02, 2020కరోనా మహమ్మారి ప్రపంచ నేతలను సైతం బలిగొంటోంది. తాజాగా వెలుగుచూసిన ఘటన అందరిని దిగ్భ్రాంతికి లోనుచేసింది. లెబనాన్ లోని ఫిలిప్పీన్స్ రాయబారి 'బెర్నార్డిటా కాటల్లా' గురువారం తెల్లవారుజామున బీరుట్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో పోరాడుతూ మరణించినట్లు ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాటల్లా వయసు 62. సమర్ధవంతంగా కార్యనిర్వహణ చేసి అందరి మన్నలను పొందారు ఆమె. ఆమె అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.
తాజా వార్తలు
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు