కరోనావైరస్ తో మరణించిన లెబనాన్లోని ఫిలిప్పీన్స్ రాయబారి

- April 02, 2020 , by Maagulf
కరోనావైరస్ తో మరణించిన లెబనాన్లోని ఫిలిప్పీన్స్ రాయబారి

కరోనా మహమ్మారి ప్రపంచ నేతలను సైతం బలిగొంటోంది. తాజాగా వెలుగుచూసిన ఘటన అందరిని దిగ్భ్రాంతికి లోనుచేసింది. లెబనాన్ లోని ఫిలిప్పీన్స్ రాయబారి 'బెర్నార్డిటా కాటల్లా' గురువారం తెల్లవారుజామున బీరుట్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో పోరాడుతూ మరణించినట్లు ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాటల్లా వయసు 62. సమర్ధవంతంగా కార్యనిర్వహణ చేసి అందరి మన్నలను పొందారు ఆమె. ఆమె అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com