కరోనావైరస్ తో మరణించిన లెబనాన్లోని ఫిలిప్పీన్స్ రాయబారి
- April 02, 2020కరోనా మహమ్మారి ప్రపంచ నేతలను సైతం బలిగొంటోంది. తాజాగా వెలుగుచూసిన ఘటన అందరిని దిగ్భ్రాంతికి లోనుచేసింది. లెబనాన్ లోని ఫిలిప్పీన్స్ రాయబారి 'బెర్నార్డిటా కాటల్లా' గురువారం తెల్లవారుజామున బీరుట్ ఆసుపత్రిలో కరోనావైరస్ తో పోరాడుతూ మరణించినట్లు ఫిలిప్పీన్స్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖలో 27 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాటల్లా వయసు 62. సమర్ధవంతంగా కార్యనిర్వహణ చేసి అందరి మన్నలను పొందారు ఆమె. ఆమె అకాల మరణం పట్ల సంతాపం తెలిపిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!