కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు స్వీయ నిర్బంధం యాప్ ప్రారంభించిన యూఏఈ
- April 04, 2020కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు స్వీయ నిర్బంధం పాటించాల్సిన వారి విషయం యూఏఈ ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చినా, కరోనా పాజిటీవ్ వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్నా తప్పనిసరిగా నిర్బంధం పాటించాల్సి ఉంటుంది. అయితే..కొందరు నిర్బంధం పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీంతో యూఏఈ నిర్బంధంలో ఉన్న వారిపై నిఘా వేసేందుకు ప్రత్యేకంగా ఓ Stay Home యాప్ ను ప్రారంభించింది. నిర్బంధం పాటించాల్సిన వ్యక్తులు తప్పనిసరిగా తమ మొబైల్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారు ఎటూ కదిలినా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అలా నిర్బంధం పాటించని వ్యక్తులను వెంటనే పసిగట్టి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేలా యూఏఈ చర్యలు తీసుకుంటోంది.
తాజా వార్తలు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!