ఫుడ్ ప్యాకింగ్పై ఫోకస్ పెట్టిన అసిర్ మునిసిపాలిటీ
- April 07, 2020
సౌదీ అరేబియాకి చెందిన అసిర్ మునిసిపాలిటీ, తమ ప్రాంతంలోని రెస్టారెంట్స్ ఫుడ్ ప్యాకింగ్ విషయంలో భద్రత పరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, భద్రతతో కూడిన పరిశుభ్రమైన ప్యాకింగ్ని వినియోగదారులకు అందించాలని అసిర్ మునిసిపాలిటీ, రెస్టారెంట్లకు సూచించింది. కరోనా వైరస్ తీవ్రత నేపత్యంలో వృద్ధులకు అలాగే డిసేబిలిటీతో బాధపడుతున్నవారి కోసం ప్రత్యేక సహాయక చర్యలు చేపడుతున్నారు. మరోపక్క, సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ, హెల్త్ అవేర్నెస్ని పెంచే క్రమంలో ఇంటరాక్టివ్ కమ్యూనికేషన్ని ప్రారంభించింది. వాట్సాప్ ఛాట్బోట్ వంటివి ఇందులో వున్నాయి. ప్రస్తుతం 2463 కరోనా పాజిటివ్ కేసులు కింగ్డమ్లో వున్నాయి. వీరిలో 488 మంది రికవర్ అవగా, 34 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు