మస్కట్: 599 మంది ఖైదీలకు క్షమాభిక్ష

- April 08, 2020 , by Maagulf
మస్కట్: 599 మంది ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్:ఒమన్ జైళ్లలో ఉన్న 599 మంది ఖైదీలు త్వరలో విడుదల కానున్నారు. ఈ మేరకు 599మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తూ మస్కట్ సుల్తాన్ హైతమ్ బిన్ తారీక్ నిర్ణయం తీసుకున్నారు. వీళ్లంతా వివిధ కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత శక్ష అనుభవిస్తున్నారు. సుల్తాన్, సుప్రీం కమాండర్ హైతమ్ బిన్ తారీక్ క్షమాభిక్షతో విడుదలవుతున్న 599 మంది ఖైదీల్లో 336 మంది ప్రవాసీయులు కూడా ఉన్నారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com