అల్ ఫుర్జాన్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఎంఎంఇ
- April 13, 2020
కతార్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అల్ ఫుర్జాన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. రెసిడెన్షియల్ నైబర్హుడ్స్ని ఇన్ఫెక్షన్ రహితంగా మార్చడం, అలాగే పరిశుభ్రంగా వుంచడం ఈ కాంప్రహెన్సివ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం. అన్ని మునిసిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మినిస్ట్రీకి చెందిన స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నల్ స్ట్రీట్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, మెయిన్ స్ట్రీట్స్కి సమాతరంగా వున్న ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్ని ఉధృతంగా చేపడుతున్నారు. పర్యావరణ రహిత డిస్ఇనెఫెక్టెంట్లను వినియోగిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - జనరల్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముక్బిల్ మధూర్ అల్ షమ్మారి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







