అల్ ఫుర్జాన్ క్యాంపెయిన్ని ప్రారంభించిన ఎంఎంఇ
- April 13, 2020
కతార్: మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అల్ ఫుర్జాన్ క్యాంపెయిన్ని ప్రారంభించింది. రెసిడెన్షియల్ నైబర్హుడ్స్ని ఇన్ఫెక్షన్ రహితంగా మార్చడం, అలాగే పరిశుభ్రంగా వుంచడం ఈ కాంప్రహెన్సివ్ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం. అన్ని మునిసిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం చేపడుతున్నారు. మినిస్ట్రీకి చెందిన స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంటర్నల్ స్ట్రీట్స్, రెసిడెన్షియల్ కాంప్లెక్సులు, మెయిన్ స్ట్రీట్స్కి సమాతరంగా వున్న ప్రాంతాల్లో ఈ క్యాంపెయిన్ని ఉధృతంగా చేపడుతున్నారు. పర్యావరణ రహిత డిస్ఇనెఫెక్టెంట్లను వినియోగిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - జనరల్ క్లీనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముక్బిల్ మధూర్ అల్ షమ్మారి చెప్పారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







